కామారెడ్డి లో పలు వివాహాలకు హాజరైన షబ్బీర్ అలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 5 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గంలోని పలు వివాహలకు హాజరై నూతన వధూవరులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదివారం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, ఎడ్ల రాజిరెడ్డి, ఇప్ప శ్రీనివాస్, భీంరెడ్డి, శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్, రమేష్ గౌడ్, యాదవరెడ్డి, అశోక్ రెడ్డి, సందీప్, సత్యం, వాజీద్, షేరు, మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, కమలాకర్, గుడుగుల శ్రీనివాస్, సర్పంచులు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


