కామారెడ్డి క్రిటికల్ కేర్ విభాగం లో వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటిపల్లి

కామారెడ్డి క్రిటికల్ కేర్ విభాగం లో వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటిపల్లి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మొక్కలు నాటారు. జిల్లా క్రిటికల్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి, నీరు పోశారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆసుపత్రి ప్రాంగణం స్వచ్ఛత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!