*ఈ రోజు సాయంత్రం మైసూర్ లో ప్రముఖ గాయని ఎస్. జానకి అంత్యక్రియలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్);
అంత్యక్రియల వివరాలు తెలిపిన కుటుంబసభ్యులు
ప్రజల సందర్శనార్థం ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఈ రోజు (జూలై 12 ఆదివారం) ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మైసూర్లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్కు తరలిస్తారు.
జూలై 12న ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు మైసూర్లోని ఒక ప్రైవేట్ ఫామ్లో జానకమ్మ అంత్యక్రియలు జరుగుతాయి.


