పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిన్నం రామచంద్రం…

పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిన్నం రామచంద్రం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 12 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిన్నెం రామచంద్రం ఎంపిక చేస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా పెరుక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా దోమకొండ గ్రామానికి చెందిన రామచంద్రం ఎంపిక చేయగా. రాష్ట్ర పెరిక సంఘం ఉపాధ్యక్షుడిగా దోమకొండ గ్రామానికి చెందిన మర్రి శేఖర్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిని విజయకుమార్ ప్రమాణస్వీకారం చేయించారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!