అంజన్న పార్థివ దేహానికి నివాళులర్పించిన గంప గోవర్ధన్. జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజిబ్…

అంజన్న పార్థివ దేహానికి నివాళులర్పించిన గంప గోవర్ధన్. జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజిబ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 26 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు పార్థివ దేహానీ కి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నివాళులు అర్పించారు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన ఇంటికి వెల్లి పార్థివ దేహంపై పూలమాలవేసి అంజలి ఘటించారు. అంజన్న మరణం టిఆర్ఎస్ కు తీరని లోటని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతో పలకరించే ఆయన మరణం టిఆర్ఎస్ పార్టీలో క్యాడర్ జీర్ణించుకోలేక పోతుందని అన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!