మీడియా వాహనంపై ఎంపీ అవినాష్ అనుచరుల దాడి
హైదరాబాద్: వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్లో ఓ మీడియా సంస్థకు చెందిన వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు హాజరుకాకుండా పులివెందుల వెళ్తున్న అవినాష్ వాహనాన్ని మీడియా వాహనం అనుసరించింది. దీంతో ఎంపీ అనుచరులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రిపోర్టర్కు గాయాలు కాగా.. వాహనం ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి..
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



