93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…

93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 15 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఎస్ ఐ ఆర్ భాగంలో 93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ సందర్శించిన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్ కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు. త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ యాదగిరి,డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మర్రి శేఖర్, అబ్రబోయిన రాజేందర్, నాగారపు,రాములు, సురేందర్,చింతల హరి బి ఎల్ ఓ స్వరూప, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!