93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఎస్ ఐ ఆర్ భాగంలో 93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ సందర్శించిన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్ కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు. త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ యాదగిరి,డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మర్రి శేఖర్, అబ్రబోయిన రాజేందర్, నాగారపు,రాములు, సురేందర్,చింతల హరి బి ఎల్ ఓ స్వరూప, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…
ఐఐఐటికీ ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత…
*రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ చోరీ..!
విద్యార్థులు సైన్స్పై పరిశోధనా దృక్పథం పెంపొందించుకోవాలి…


