*రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ చోరీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్);
రైలు ప్రయాణంలో ఏసీ కోచ్ ప్రయాణికులు కొందరు రైల్వే బెడ్ రోల్ సామగ్రిని భారీగా ఎత్తుకెళ్తున్నట్లు ఆర్.టి.ఐ ద్వారా వెల్లడైంది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు దేశవ్యాప్తంగా దాదాపు 1.27 కోట్ల వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇందులో 46.54 లక్షల ఫేస్ టవల్స్, 41.13 లక్షల బెడ్ షీట్లు, 12.95 లక్షల దుప్పట్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.104 కోట్లు ఉంటుందని అంచనా.
You may also like
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…
ఐఐఐటికీ ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత…
93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…
విద్యార్థులు సైన్స్పై పరిశోధనా దృక్పథం పెంపొందించుకోవాలి…


