సింగిరాయపల్లిలో 10 లక్షల సిసి రోడ్డు పనులు ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం సింగరాయపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ సహకారంతో శనివారం రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ లతా అంజన్న ప్రారంభించారు. గ్రామంలో 10 లక్షల రూపాయలతో రోడ్డు పనులను ప్రారంభించారు. షబ్బీర్ అలీ కి, రమేష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
అనుమతి లేకుండా హోటల్ లో మద్యం విక్రయిస్తున్న అధికారులు దాడులు…
సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలి…
14వ వార్డ్ లో ప్రైమరీ స్కూల్లో అవగాహన కల్పించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ…
కామారెడ్డిలో టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ విజయగాథల పుస్తకావిష్కరణ…
సర్కారు పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి…


