Jagananna Thodu: నేడు ‘జగనన్న తోడు’
చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు..
గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో జమ..
నేడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్..
జగనన్న తోడు పథకంతో చిరువ్యాపారులకు చేయూత..
తొలుత రూ.10 వేలు వడ్డీ లేని రుణం..
రుణం సకాలంలో చెల్లించినవారికి మరింత రుణం..
లబ్ధిదారుల వడ్డీని వారి ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం..
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 15.87 లక్షల మందికి లబ్ధి..
ఇప్పటివరకు రూ.74.69 కోట్లు వడ్డీని భరించిన ప్రభుత్వం..
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”