నేడు ‘జగనన్న తోడు’

 

Jagananna Thodu: నేడు ‘జగనన్న తోడు’

చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు..

గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో జమ..

నేడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్‌..

జగనన్న తోడు పథకంతో చిరువ్యాపారులకు చేయూత..

తొలుత రూ.10 వేలు వడ్డీ లేని రుణం..

రుణం సకాలంలో చెల్లించినవారికి మరింత రుణం..

లబ్ధిదారుల వడ్డీని వారి ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం..

ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 15.87 లక్షల మందికి లబ్ధి..

ఇప్పటివరకు రూ.74.69 కోట్లు వడ్డీని భరించిన ప్రభుత్వం..

Akhand Bhoomi News

error: Content is protected !!