అనారోగ్య పరిస్థితుల్లో మహిళ మృతి. 

 

అనారోగ్య పరిస్థితుల్లో మహిళ మృతి.

ఏటూరు నాగారం ప్రతినిధి, అఖండ భూమి న్యూస్, జులై 24.

ఏటూరు నాగారం గ్రామానికి చెందిన అటిక నాగేశ్వరరావు, కృష్ణ ,గోపాల్ యొక్క సోదరి అటిక రమ గత కొన్ని రోజుల నుండి స్థానికంగా ఉన్న అనాధాశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఇది ఇలా ఉండగా అనుకోకుండా మూర్చ వ్యాధి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే చనిపోవడం జరిగింది. ములుగు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి గదిలో భద్రపరచడం జరిగింది .ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహిళ మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు.

Akhand Bhoomi News

error: Content is protected !!