నాగర్ కర్నూల్: చనిపోయిందనకున్న మహిళ ను సి.పి.ఆర్.చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తన ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశంసించి,సమయ స్ఫూర్తిగా వ్యవహరించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ మల్లేష్ ను సన్మానించారు.ఈ సదర్భంగా జిల్లా కలెక్టరు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సి.పి.ఆర్.పైన ప్రతి ఒక్కరికీ అవగాహణ కలిగి ఉండాలనీ సమయ స్ఫూర్తిగా వ్యవహరించి ప్రతి ఒక్కరూ కానిస్టేబుల్ మల్లేష్ లా తయారవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా కె సుధాకర్ లాల్,డి.పి.ఓ రెనయ్య, డి.డి. ఎమ్.సందీప్ పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…

