గాయత్రి మహాయాగంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ వారి ఆహ్వానం మేరకు స్థానిక శిశు మందిరంలో జరిగిన కామారెడ్డి ఆర్య సమాజ్ 50 సంవత్సరాల సంవత్సరం మహాయాగంకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్య సమాజ్ 50 సంవత్సరాల భాగంగా అష్టోత్తర (108) శత కుండియా గాయత్రి మహాయాగంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కామారెడ్డి ఆర్య సమాజ ంలో భాగంగా 2025 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ సభ్యులతోపాటు పట్టణ ప్రజలు, పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


