ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం..

 

ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం..

ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త విధానం, దేశంలోనే తొలిసారి.

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మల్టీ సిటీ జర్నీ కి వీలుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని తీసుకొస్తోంది. *ఒకే టికెట్ తీసుకుని రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. 137 మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే బస్సు మారేందుకు 2 గంటల నుంచి 22 గంటల గడువు ఉంటుంది.*

Akhand Bhoomi News

error: Content is protected !!