
కర్నూలు జిల్లా, అఖండ భూమి వెబ్ న్యూస్ : –
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామానికి చెందిన నౌనే పాటి అనే వ్యక్తి పత్తికొండ నుంచి ఆటోలో ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు ఆటో పైన కూర్చొని వస్తుండగా పిడుగు పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు ఇటు నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా పిడుగు దాడికి ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


