పిడుగుల దాడికి ఇద్దరు దుర్మరణం

కర్నూలు జిల్లా, అఖండ భూమి వెబ్ న్యూస్ : –

కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామానికి చెందిన నౌనే పాటి అనే వ్యక్తి పత్తికొండ నుంచి ఆటోలో ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు ఆటో పైన కూర్చొని వస్తుండగా పిడుగు పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు ఇటు నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా పిడుగు దాడికి ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!