బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్);
కార్తీక పౌర్ణమి సందర్భంగా బిబిపేట శ్రీ కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ నగేరేశ్వర దేవాలయంలో బుధవారం ఆకాశదీపం , “జ్వాలాతోరణ” కార్యక్రమం శ్యామ్ సుందర్ శర్మ మ, మనోజ్ పాండే , రమేష్ రాజు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


