బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్);
కార్తీక పౌర్ణమి సందర్భంగా బిబిపేట శ్రీ కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ నగేరేశ్వర దేవాలయంలో బుధవారం ఆకాశదీపం , “జ్వాలాతోరణ” కార్యక్రమం శ్యామ్ సుందర్ శర్మ మ, మనోజ్ పాండే , రమేష్ రాజు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


