బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్);
కార్తీక పౌర్ణమి సందర్భంగా బిబిపేట శ్రీ కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ నగేరేశ్వర దేవాలయంలో బుధవారం ఆకాశదీపం , “జ్వాలాతోరణ” కార్యక్రమం శ్యామ్ సుందర్ శర్మ మ, మనోజ్ పాండే , రమేష్ రాజు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….


