శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు 

శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు

 

భక్తులను ఆకట్టుకున్న తీరు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శివరాంమందిరి ఆలయంతో పాటు ,మార్కండేయ శివాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రతి ఏటా కార్తీక్ పౌర్ణమి రోజు వందలాది దీపాలను వెలిగించి ఆలయాన్ని అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా బుధవారం సాయంత్రం భక్తులు మహిళలు చిన్నలు, పెద్దలు అందరూ వేలాది భక్తులు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దీపాల అలంకరణ భక్తులను యువకులను విశేషంగా ఆకట్టుకుంది కార్తీక దీపాలు చూడడానికి వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న పలువురు కార్తీకదీపం వెలిగించిన భక్తులను ఆలయ కమిటీ ప్రతినిధులను ప్రశంసించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!