సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం విద్యుత్ షాక్ తో తండ్రి కుమారులు మృతి
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అఖండ భూమి వెబ్ న్యూస్
విద్యుత్ గతంతో తండ్రి కుమారులు మృతి చెందిన సంఘటన కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన మాణయ్య(46) కుమారుడు వెంకటేష్(22) ఇంటి పైకి ఎక్కి బోరుబావి ఇనుప పైపులు పెడుతుండగా పరమాదవశత్తు ఇంటి ముందర నుంచి పోయే హైటెన్షన్ వైరు తగిలింది. దీంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



