సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం విద్యుత్ షాక్ తో తండ్రి కుమారులు మృతి
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అఖండ భూమి వెబ్ న్యూస్
విద్యుత్ గతంతో తండ్రి కుమారులు మృతి చెందిన సంఘటన కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన మాణయ్య(46) కుమారుడు వెంకటేష్(22) ఇంటి పైకి ఎక్కి బోరుబావి ఇనుప పైపులు పెడుతుండగా పరమాదవశత్తు ఇంటి ముందర నుంచి పోయే హైటెన్షన్ వైరు తగిలింది. దీంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



