పుట్టిన చోటే శిశువులకు ఆధార్..!

పుట్టిన చోటే శిశువులకు ఆధార్..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 26 (అకాండ భూమి న్యూస్);

పుట్టిన చోటే శిశువులకు ఆధార్!

చిన్నారులకు ఆధార్ తీసుకోవడానికి తల్లిదండ్రులు పడే కష్టాలకు స్వస్తి పలికేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా శిశు ఆధార్ సేవా కేంద్రాలు ప్రారంభించింది. జనన ధ్రువపత్రం, వేలిముద్రలు తీసుకుని అక్కడికక్కడే ఆధార్ కార్డు జారీ చేస్తారు.

Akhand Bhoomi News

error: Content is protected !!