జిల్లాలో ఘనంగా నాగుల పంచమి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని ఆయా గ్రామ, పట్టణాలలో నాగుల పంచమి పండగ ను ప్రజలు ఘనంగా మంగళవారం జరుపుకున్నారు. జిల్లాలోని అన్ని మండల గ్రామాలలో నాగుల పంచమి రోజున పాముల పుట్టల వద్ద, కొబ్బరికాయలు కొట్టి, నాగదేవతకు పాలు పోసి భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



