55 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు : పీఎం జన్ ధన్ యోజన…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు5 (అఖండ భూమి న్యూస్);
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేద ప్రజల ద్వారా బ్యాంక్ ఖాతాలు తెరిచిన వారి సంఖ్య 55 కోట్లు దాటింది. ఈ ఖాతాలకు ఇప్పుడు (కేవైసీ) అప్ డేట్ అవసరమని, దీనికోసం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 56% ఖాతాలు మహిళలలు ఉన్నాయని, ఖాతాల్లో డిపాజిట్లు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని వెల్లడించారు.
You may also like
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపాల్ ఛైర్ పర్సన్…
-
అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …
-
దోపిడి బంగారం ఆభరణాలు స్వాధీనం… కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
-
గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు
-
కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు