భారతదేశానికి ఇది 78వ స్వాతంత్ర్య దినోత్సవమా? లేక 79వదా..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 5 (అఖండ భూమి న్యూస్);
భారతదేశానికి ఇది 78వ స్వాతంత్య్ర దినోత్సవమా?
లేక 79వదా? అని చాలా మందికి డౌట్ వస్తుంది. నిజానికి 2025, ఆగస్టు 15న భారత్ 79వ ఇండిపెండెన్స్ డేని జరుపుకోనుంది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లెక్కిస్తే ఇది 79వదే. కానీ 1948లో మొదటి వార్షికోత్సవం జరిపినప్పటి నుంచి లెక్క పెడితే ఇది 78వది అవుతుంది. కాగా, ప్రధానమంత్రి కార్యాలయం (పి ఎం ఓ), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి ఐ బి) ప్రకారం అధికారికంగా ఇది 79వ ఇండిపెండెన్స్ డే.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


