నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు08 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మండలం నూతన పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ గా చిందల శ్రీనివాస్ రెడ్డి నియమితులైన్నారు.

ఈరోజు హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సొసైటీ చైర్మన్ గా నియమించినందుకు షబ్బీర్ అలీ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజగౌడ్, SC సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, రాజు, రాజేష్, సీతారాం నాయక్, రమేష్ నాయక్, రమేష్, వెంకటేశ్వర్, సాయిలు, లింగం, కుమార్ గౌడ్ తతిదారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!