నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
(అందోల్ మండల్ ప్రసినిది అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7 )
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం అన్న సాగర్ గ్రామంలో బిజెపి సీనియర్ నాయకులు అనిల్ నూతనంగా నిర్మించిన ఇంటి నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గారు. జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి గారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూరు రాజశేఖర్ రెడ్డి గారు. అందోల్ నియోజకవర్గ కోకన్వీనర్ మహేష్కర్ సుమన్ గారు ఆందోల్ జోగిపేట్ మండల అధ్యక్షురాలు మహేష్కర్ పావని స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ రత్న పూరి జగన్నాథం భూమయ్య. శ్రీకాంత్. యాదయ్య. గోపాల్. తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్
-
ప్రపంచ స్తన్యపాన వారోత్సవం సందర్భంగా బాలల వైద్యశాఖ, ఎం సి హెచ్ , జీఎంసీ మేడక్ వారు స్తన్యపాన ప్రాముఖ్యతపై అవగాహన