కేతకీ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర

(జాయిరాసంఘం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )
జహీరాబాద్ జాయిరాసంగం లో ఉన్నటువంటి టెంపుల్ సందర్శించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర . ప్రత్యేక పూజలు చేయించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఈవో తో మాట్లాడి ఆలయ కమిటీ మెంబర్ తో పాటు ఆలయాన్ని పరిశీలించారు. టెంపుల్ ఈవో స్పందించి మర్యాద చేశారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..


