కేతకీ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర

(జాయిరాసంఘం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )
జహీరాబాద్ జాయిరాసంగం లో ఉన్నటువంటి టెంపుల్ సందర్శించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర . ప్రత్యేక పూజలు చేయించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఈవో తో మాట్లాడి ఆలయ కమిటీ మెంబర్ తో పాటు ఆలయాన్ని పరిశీలించారు. టెంపుల్ ఈవో స్పందించి మర్యాద చేశారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


