కేతకీ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర

(జాయిరాసంఘం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )
జహీరాబాద్ జాయిరాసంగం లో ఉన్నటువంటి టెంపుల్ సందర్శించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర . ప్రత్యేక పూజలు చేయించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఈవో తో మాట్లాడి ఆలయ కమిటీ మెంబర్ తో పాటు ఆలయాన్ని పరిశీలించారు. టెంపుల్ ఈవో స్పందించి మర్యాద చేశారు.


