బీహార్‌లో తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు వెల్లడించిన ఎలక్షన్ కమిషన్‌…

బీహార్‌లో తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు వెల్లడించిన ఎలక్షన్ కమిషన్‌…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)

ఇటీవల బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టి, 65 లక్షల మంది ఓటర్ల వివరాలు తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఈసీ తొలగించిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసిన విషయం తెలిసిందే.

Akhand Bhoomi News

error: Content is protected !!