- ఘనంగా కామారెడ్డిలో మున్సిపల్ 5 వ మహాసభ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి మున్సిపల్ ఐదో మహాసభలు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ , ఎస్ వి రమ సిఐటి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ , కామరెడ్డి సిఐటి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మగుంటలో సుమారు 280 మందితో ఏకగ్రీవంగా ఈ మహాసభ జరిగింది. వాటర్ వర్క్స్ తో వివిధ విభాగాలతో అన్ని రకాల కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబంలో మరియు 60 సంవత్సరాల నిండిన అనారోగ్యం బాగా లేక ఈ మధ్య పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కార్మికులను తీసుకోవాలని కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించా
Your message has been sent
Your message has been sent
Your message has been sent
Your message has been sent
Your message has been sent
Your message has been sent
లని పిఎఫ్, ఈ ఎస్ ఐ జిల్లా కేంద్రంలో ఏఎస్ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సక్రమంగా కార్మికుల అకౌంట్లో జమ చేయాలని మున్సిపల్ రావాల్సిన అన్ని బెనిఫిట్స్ రావాలని ఈ మహాసభ నిర్ణయించింది మున్సిపల్ సమస్యలు పరిష్కరించడం కోసం మున్సిపల్ యూనియన్ గా సిఐటిగా ఎంతటి పోరాటగా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…