దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 22 (అఖండ భూమి న్యూస్)
జగిత్యాల జిల్లా తహసీల్దార్ ఆఫీస్ లో దళిత మహిళా అటెండర్ పై జరిగిన కుల వివక్ష కారణంగా వెంటనే తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలనీ అలిండియా అంబేద్కర్ సంఘము పాల్వంచ మండల ఉపాధ్యక్షులు శంకర్ బాబు నిరసన వ్యక్తం చేసారు…లేదంటే రాష్ట్ర వాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చెపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో చెప్యాల ఎల్లయ్య, దెబ్బటి రవి, గంధం నర్సింలు, నందడి రమేష్, మంద శోభన్ తదితరులు పాల్గొన్నారు
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…



