ఇకపై ఈ సేవలకు ఆధార్ అవసరం లేదు..!

ఇకపై ఈ సేవలకు ఆధార్ అవసరం లేదు..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)

దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న వేళ, కార్మిక మంత్రిత్వ శాఖ తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈ ఎస్ ఐ సి) అందించే ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు ఉపశమనం కలగనుంది. ఇకపై పాస్పోర్ట్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్ఐసీ సేవలను పొందవచ్చని పేర్కొంది.

Akhand Bhoomi News

error: Content is protected !!