ఇకపై ఈ సేవలకు ఆధార్ అవసరం లేదు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)
దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న వేళ, కార్మిక మంత్రిత్వ శాఖ తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈ ఎస్ ఐ సి) అందించే ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు ఉపశమనం కలగనుంది. ఇకపై పాస్పోర్ట్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్ఐసీ సేవలను పొందవచ్చని పేర్కొంది.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..



