20 ఏళ్లు దాటి వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము రెట్టింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటి వాహనాలను నడపడానికి అనుమతిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నియమాల ప్రకారం, పాత వాహనాల ఆర్సీ రెన్యూవల్ ఫీజులు రెట్టింపు అయ్యాయి. మోటర్సైకిళ్లకు రూ.2,000, త్రిచక్ర/నాలుగుచక్ర వాహనాలకు అదనంగా రూ.5,000 పెరిగింది. జీఎస్టి వర్తిస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 15 ఏళ్ల వాహనాల నిషేధం కొనసాగుతుంది.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…



