20 ఏళ్లు దాటి వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము రెట్టింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటి వాహనాలను నడపడానికి అనుమతిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నియమాల ప్రకారం, పాత వాహనాల ఆర్సీ రెన్యూవల్ ఫీజులు రెట్టింపు అయ్యాయి. మోటర్సైకిళ్లకు రూ.2,000, త్రిచక్ర/నాలుగుచక్ర వాహనాలకు అదనంగా రూ.5,000 పెరిగింది. జీఎస్టి వర్తిస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 15 ఏళ్ల వాహనాల నిషేధం కొనసాగుతుంది.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..



