20 ఏళ్లు దాటి వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము రెట్టింపు…

20 ఏళ్లు దాటి వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము రెట్టింపు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటి వాహనాలను నడపడానికి అనుమతిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నియమాల ప్రకారం, పాత వాహనాల ఆర్సీ రెన్యూవల్ ఫీజులు రెట్టింపు అయ్యాయి. మోటర్సైకిళ్లకు రూ.2,000, త్రిచక్ర/నాలుగుచక్ర వాహనాలకు అదనంగా రూ.5,000 పెరిగింది. జీఎస్టి వర్తిస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 15 ఏళ్ల వాహనాల నిషేధం కొనసాగుతుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!