శ్రీశైలం అఖండ భూమి వెబ్ న్యూస్ : శ్రీశైలంలోని శ్రీ గౌరీ సదన్ వసతి విభాగంలో భక్తుడు రూమ్ నెంబర్ 64 నందు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడు ఒంగోలు జిల్లా కారుమంచాల గ్రామానికి చెందిన రామ సుబ్బారెడ్డి గా పోలీసులు గుర్తింపు. మృతుడు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ దర్శించుకునేందుకు వచ్చి అగైత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై తెలిపారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


