శ్రీశైలం అఖండ భూమి వెబ్ న్యూస్ : శ్రీశైలంలోని శ్రీ గౌరీ సదన్ వసతి విభాగంలో భక్తుడు రూమ్ నెంబర్ 64 నందు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడు ఒంగోలు జిల్లా కారుమంచాల గ్రామానికి చెందిన రామ సుబ్బారెడ్డి గా పోలీసులు గుర్తింపు. మృతుడు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ దర్శించుకునేందుకు వచ్చి అగైత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై తెలిపారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం