12వ వార్డులో అన్నదానం నిర్వహించిన కవి, లెక్చరల్ ఉమా శేషారావు…

12వ వార్డులో అన్నదానం నిర్వహించిన కవి, లెక్చరల్ ఉమా శేషారావు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు విద్యుత్ నగర్ హరిద గణేష్ మండలి దేవునిపల్లి ఆధ్వర్యంలో కవి, లెక్చరర్ ఉమా చేశారు వైద్య ఆయన సొంత నిధులతో అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సుమారు 300 మంది భక్తులకు ఆయన అన్నదాన కార్యక్రమం కు ఖర్చులను భరించారు. ఈ కార్యక్రమంలో హరిజ గణేష్ మండలి సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!