12వ వార్డులో అన్నదానం నిర్వహించిన కవి, లెక్చరల్ ఉమా శేషారావు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు విద్యుత్ నగర్ హరిద గణేష్ మండలి దేవునిపల్లి ఆధ్వర్యంలో కవి, లెక్చరర్ ఉమా చేశారు వైద్య ఆయన సొంత నిధులతో అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సుమారు 300 మంది భక్తులకు ఆయన అన్నదాన కార్యక్రమం కు ఖర్చులను భరించారు. ఈ కార్యక్రమంలో హరిజ గణేష్ మండలి సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
You may also like
2025 – 26 విండో నివేదిక మహాజనసభ…
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…


