12వ వార్డులో అన్నదానం నిర్వహించిన కవి, లెక్చరల్ ఉమా శేషారావు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు విద్యుత్ నగర్ హరిద గణేష్ మండలి దేవునిపల్లి ఆధ్వర్యంలో కవి, లెక్చరర్ ఉమా చేశారు వైద్య ఆయన సొంత నిధులతో అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సుమారు 300 మంది భక్తులకు ఆయన అన్నదాన కార్యక్రమం కు ఖర్చులను భరించారు. ఈ కార్యక్రమంలో హరిజ గణేష్ మండలి సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..
గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్ …


