దోమకొండ మండలంలో వర్ష ప్రభావంతో దెబ్బతిన్న నష్టం పై జిల్లా కలెక్టర్ కు నివేదికలు అందజేత…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలము లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న నష్టం పై మండలంలోని ఆయా గ్రామాల నష్టాలపై మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులతో చర్చించి నివేదికలను తయారు చేసి కలెక్టర్కు నివేదికలు అందజేస్తున్నట్లు శనివారం తెలిపారు. వర్ష ప్రభావం వలన రోడ్లు దెబ్బతిన్నాయి , ఇండ్లు దెబ్బతిన్న వాటిని గుర్తించి వాటిని మరమ్మతులు నిమిత్తం గౌరవ జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పించి నిధులు మంజూరు చేయాలని నివేదికలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమము లో ప్రత్యేక అధికారి జ్యోతీ , ప్రవీణ్ కుమార్ హాజరైనారు గ్రామస్తులు సంతోష్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతరలు హాజరైనారు
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


