సెప్టెంబర్ 2, మూడు తేదీలలో పీజీ ఇంటర్ గ్రేటెడ్ సెమిస్టర్ పరీక్షలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పీజీ ఇంటర్ గ్రేటెడ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంపత్ కుమార్ శనివారం తెలిపారు. ఆగస్టులో 28, 29, 30 తేదీలలో నిర్వహించే పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేసి సెప్టెంబర్ 2,3 తేదీలలో తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంయోగం చేసుకోవాలని సూచించారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..
గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్ …



