సెప్టెంబర్ 2, మూడు తేదీలలో పీజీ ఇంటర్ గ్రేటెడ్ సెమిస్టర్ పరీక్షలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పీజీ ఇంటర్ గ్రేటెడ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంపత్ కుమార్ శనివారం తెలిపారు. ఆగస్టులో 28, 29, 30 తేదీలలో నిర్వహించే పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేసి సెప్టెంబర్ 2,3 తేదీలలో తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంయోగం చేసుకోవాలని సూచించారు.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…



