బిబిపేట్ లో దిగ్విజయంగా గాయత్రి మహా యజ్ఞం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 30 (అఖండ భూమి న్యూస్) శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు శ్రీ నగరేశ్వర దేవాలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో” గాయత్రి మహా యజ్ఞం” దిగ్విజయంగా పండితులు శ్రీ చిద్గుణ శర్మ , శ్రీ మనోజ్ పాండే ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ పాల్గొని మంగళవారం విజయవంతం చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారు కోరుకున్న కోరికలను తీర్చాలని వేడుకున్నారు.
తదనంతరం తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద కార్యక్రమం అందరికీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘంతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



