*ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు..!
ఉపాధి హామీ పనుల హాజరులో అక్రమాలకు చెక్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రతినిధి; అక్టోబర్ 31 (అఖండ భూమి న్యూస్);
ఉపాధి హామీ కూలీల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
హాజరు నమోదు కోసం ప్రధానంగా ఎన్ఎంఎంఎస్ , ఫేస్ ఆర్డీ యాప్ లను ఉపయోగిస్తారు.
కూలీలు రోజుకు రెండు సార్లు (ఉదయం 8 గంటలకల్లా, మధ్యాహ్నం 4 గంటలకు) హాజరు నమోదు చేయాలి.
ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా గ్రూప్లో ఒకరిని ర్యాండమ్గా ఎంపిక చేసి, వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ హాజరును గుర్తిస్తారు.
ఈ కొత్త విధానం అమలు కోసం జిల్లాలో కూలీల ఈకేవైసీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
నిజంగా పనికి వచ్చే కూలీలు నష్టపోకుండా ఉండేందుకే ఈ యాప్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


