*వీధి కుక్కలు కనిపిస్తే తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశం..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 9 (అఖండ భూమి న్యూస్);
_దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు వంటి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీధి కుక్కలు కనిపిస్తే వెంటనే షెల్టర్ హోమ్స్కు తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది._
_క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి పబ్లిక్ ప్రదేశాల్లో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు, ఈ నిర్ణయంపై జంతు ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది._
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


