నూతన సీఐని కలిసిన ప్రజా సంఘాల నాయకులు?
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ జనవరి, 5
శ్రీశైలం ప్రాజెక్టు 2వ పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన గంటా సుబ్బారావును ప్రజా సంఘా నాయకులు, రిపోర్టర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శా
లవాతో సత్కరించి, శ్రీశైల దేవస్థానం క్యాలెండరు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డప్ప, AITUC (H64) జనరల్ సెక్రెటరీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మయ్య, TUCI జిల్లా అధ్యక్షుడు,ఆశీర్వాదం, రిపోర్టర్స్ విజయ్ రాయల్, రిపోర్టర్ అఖండ భూమి మల్లారెడ్డి,తదితరులు ఉన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


