మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలసి నంద్యాల లో చిన్న పిల్లల హాస్పటల్ ప్రారంభం

నంద్యాల,శ్రీశైలం అఖండ భూమి న్యూస్ జనవరి,7
నంద్యాల శ్రీనివాస సెంటర్ నందు డా. పి అనిల్ కుమార్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ ను రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ తో కలిసి ప్రారంభించిన శ్రీశైలం,ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి .


