అప్పుల బాధలు తాలులేక మునస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధలు తాలులేక మునస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

పుల్లల చెరువు అఖండ భూమి జనవరి 23 న్యూస్

అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి మనస్తాపం ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుల్లలచెరువు మండలంలోని నరజాముల తాండ

గ్రామంలో జరిగింది.శుక్రవారం ఎస్సై సంపత్ కుమార్ తెలిపిన వివరాల మేరకు బాణావత్ రమేష్ నాయక్ (40) అనే వ్యక్తి అప్పుల బాధలు తాళలేక భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మునస్థాపన గురైన రమేష్ నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు రమేష్ నాయక్ కు భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!