*కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.* 

*కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 11 (అఖండ భూమి న్యూస్);

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి విద్యానగర్ కాలనీలో ఉన్న సీనియర్ సిటిజన్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెం. 111లో బుధవారం ఉదయం 11:20 గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగారావేస్తాం అని అన్నారు.

ఎన్నికలు పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో ఎటువంటి ఉద్రిక్తతలు, ఘర్షణ లేకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రజాస్వామ్యాన్ని బలపర్చే ఈ పవిత్రమైన హక్కును ప్రతి ఓటరు బాధ్యతగా భావించి తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!