*క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విశాఖలో ఐపీల్ మ్యాచ్ లు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 12 (అఖండ భూమి న్యూస్);
ఐపీఎల్ -2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏ సి ఏ-వి డి సి ఏ స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్ గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే.ఈ వేదిక డీసీ(DC)కి కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచుల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం డిసిని సంప్రదించగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …


