పాన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు..!

పాన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 16 (అఖండ భూమి న్యూస్);

ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం-2025 సామాన్యులకు ఊరటనిస్తోంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో రోజువారీ రూ.50 వేల పరిమితిని తొలగించి, వార్షికంగా రూ.10 లక్షలకు మార్చారు. ఆస్తి కొనుగోలుపై పాన్ పరిమితిని రూ.20 లక్షలకు, హోటల్ బిల్లులపై రూ.లక్షకు పెంచారు. రూ.5 లక్షల లోపు వాహనాలకు పాన్ అవసరం లేదు. పన్ను నిబంధనలను సరళతరం చేస్తూ సెక్షన్లను 536కి తగ్గించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!