ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మొక్కలు నాటిన వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్…

ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మొక్కలు నాటిన వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 20 (అఖండ భూమి న్యూస్);

ఆయిల్ ఫాం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను పూల మొక్క అందించి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర. అనంతరం ఆయిల్ ఫాం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!