ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 59 వ వార్డులోని 79 బూత్ కన్వీనర్ మారుతి లక్ష్మణరావు తన సొంత నిధులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గణబాబు కొబ్బరికాయలు కొట్టి పూలమాలు వేసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి కోసం చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే తో పాటు వార్డు నాయకులు కోరాడ శ్రీనివాసరావు సిహెచ్ రామ్మోహన్ నాయుడు స్థానిక కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


