59 వ వార్డులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ…..

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 59 వ వార్డులోని 79 బూత్ కన్వీనర్ మారుతి లక్ష్మణరావు తన సొంత నిధులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గణబాబు కొబ్బరికాయలు కొట్టి పూలమాలు వేసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి కోసం చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే తో పాటు వార్డు నాయకులు కోరాడ శ్రీనివాసరావు సిహెచ్ రామ్మోహన్ నాయుడు స్థానిక కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!