నాతవరం మే 18 అఖండ భూమి.
నాతవరం మండల పరిధిలోని చాలా రోడ్లు పాడవడం తో ప్రజలు ఇబ్బందులుకు గురౌతున్నారని వైసిపి ప్రభుత్వం ఏర్పడి కాలం గడిచిపోతున్నా రోడ్ల పరిస్థితి మారలేదు ఇప్పటికైనా రోడ్ల పై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకట రమణ డిమాండ్ చేశారు ఇందులో మన్యపురుట్ల సెంటర్ నుంచి మన్యపురుట్ల లింగంపేట మరియు కొత్తూరు పోవు రోడ్డు మరీ అధ్వాన్నం గా ఉందని ఈ మార్గం పెద్ద పెద్ద గ్రోతులతో పూర్తిగా పాడై ఆ రోడ్డున ప్రయాణించే వాహన దారులకు ఇబ్బందికరం గా మారిందని ఆయన అన్నారు అంతే కాకుండా ఈ రోడ్డు చాలా ఊర్లకు అనుసంధానంగా ఉందని తరచూ వాహనదారులు వాహనాలపై వెళుతూ ప్రమాదాలకు గురై గాయాలు పాలవుతున్నా కనీసం మరమ్మత్తులు కూడా చేపట్టడం లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రోడ్లను బాగు చేయాలని ఆయన డిమాండ్ చేశారు” width=”235″ height=”300″ class=”alignnone size-medium wp-image-1668″ />

You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


