హైదరాబాద్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి..
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి..ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్న అవినాష్..ఇప్పటికే పులివెందుల నుండి హైదరాబాదుకు చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి..ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డి..వివేకా హత్య కేసులో ఎంపీ వైఎష్ అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న సీబీఐ..
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



