హైదరాబాద్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి..
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి..ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్న అవినాష్..ఇప్పటికే పులివెందుల నుండి హైదరాబాదుకు చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి..ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డి..వివేకా హత్య కేసులో ఎంపీ వైఎష్ అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న సీబీఐ..
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…