దోమకొండ లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 21 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఇంద్ర గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశ బోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రధానిగా మొట్టమొదటి ప్రధానమంత్రి ఇంద్ర గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఆమె అందరికీ ఆదర్శనీయంగా నిలిచి భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్, చంద్రయ్య గారి అనంతరెడ్డి, అండెం శంకర్ రెడ్డి, కదిరే గోపాల్ రెడ్డి, మధు, నల్లపు శ్రీనివాస్, నర్సారెడ్డి, అబ్రబోయిన రాజేందర్ , అబ్రబోయిన రాజు,షమ్మీ, సంతోష్, నేతుల మల్లేష్ యాదవ్,, కిష్టారెడ్డి, కలీం, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
You may also like
*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…*
ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు – కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం 22 న సత్య కన్వెన్షన్ హాల్
*స్పోర్ట్స్ డేలో స్వర్ణం సాధించిన జనగామ రోహిన్ రెడ్డి…


