ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యు డి ఎ ఐ ) జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను మై ఆధార్ ” పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, ఈ వెసులుబాటు కేవలం ఆన్లైన్ సేవలకు మాత్రమే వర్తిస్తుందని, ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని యు డి ఎ ఐ స్పష్టం చేసింది.
You may also like
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…
31న కామారెడ్డి కర్షల్ బిఈడి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం…
ముత్యాలమ్మ బోనాల పండుగకు హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్…
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేయాలి…
ధాన్యం నిల్వ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి


