బిబిపేట ఆర్యవైశ్యుల కైలాస్ మానస సరోవర యాత్ర…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి న్యూస్);
పరమశివుడు ఆవాసం ఉండే కైలాస పర్వతం లో గల మానససరోవర్ యాత్రకు బీబీపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమవారం వెళ్లారు. 12 రోజుల పాటు జరిగే సంక్లిష్ట ఈ విహారయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురికి శ్రీనివాస్ , తడుపునూరి రమేష్, ఎర్రం ప్రసాద్ దంపతుల సమేతంగా తరలి వెళ్లారు.
You may also like
కామారెడ్డిలో వేక్నో డెంటల్ ఆసుపత్రి ప్రారంభం…
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి…
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం…
మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు…


